Narayanpet
- Jan 31, 2021 , 00:11:32
VIDEOS
రుణాలు మంజూరు చేయాలి

నారాయణపేట, జనవరి 30 : వీధి వ్యాపారులందరికీ వారంరోజు ల్లో రుణాలు మంజూరు చేయాలని జిల్లా మెప్మా పీడీ కృష్ణమాచారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శనివారం మక్త్తల్, నారాయణపేట మున్సిపాలిటీలకు చెందిన ఆర్పీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.రుణాలు తీసుకున్న తర్వాత నెలవారీ వాయిదాలు చెల్లించే విధంగా చూడాల్సిన బాధ్యత ఆర్పీలపై ఉందన్నారు. అనంతరం మక్తల్ ఆర్పీలకు గుర్తింపు కార్డులు అందజేశారు. మెప్మా నుంచి డీఆర్డీఏకు వెళ్తున్న డీఎంసీ శేషన్న, విధి నిర్వహణలో అవార్డు అందుకున్న రాజును సన్మానించారు. కార్యక్రమంలో టీఎంసీ లక్ష్మి పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్బుక్తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్తో భవనం కూల్చివేత
MOST READ
TRENDING