Narayanpet
- Jan 25, 2021 , 00:31:54
VIDEOS
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

- మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
కృష్ణ, జనవరి 24 : సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మాగనూర్ మండలం నేరడగం గ్రామానికి చెందిన సురేశ్కు రూ.20 వేల సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు భరోసా కల్పిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం
MOST READ
TRENDING