Narayanpet
- Jan 25, 2021 , 00:31:53
VIDEOS
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

నారాయణపేట రూరల్, జనవరి 24 : బాలికలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు నర్సింహులు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బాల కేంద్రంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సితార వాయిద్యంలో ప్రతిభ కనబర్చిన సువర్ణను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా మగవారితో సమానంగా చూడాలన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు కతలప్ప, పీఈటీలు పాల్గొ న్నారు.
తాజావార్తలు
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
MOST READ
TRENDING