Narayanpet
- Jan 22, 2021 , 01:07:58
VIDEOS
జింకల పార్కుకు స్థలం పరిశీలించిన డీఎఫ్వో

నర్వ, జనవరి 21 : జింకల పార్కు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించేందుకు డీఎఫ్వో నారాయణరావు గురువారం పాతర్చేడ్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జింకలు పెంచేందుకు ఏర్పాటు చేయనున్న పార్కుకు అవసరమయ్యే ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. పండ్లు, పూల మొక్కలతోపాటు టేకు మొక్కలు పెంచాలని ఈజీఏస్, పంచాయతీరాజ్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వేయర్ రాఘవేందర్, సర్పంచ్ కరుణాకర్రెడ్డి, ఎంపీటీసీ శ్యాంలాల్, కార్యదర్శి మధు పాల్గొన్నారు.
తాజావార్తలు
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
MOST READ
TRENDING