Narayanpet
- Jan 11, 2021 , 00:27:28
VIDEOS
శబరిమల దర్శనానికి వెళ్లి..

- గుండెపోటుతో యువకుడు మృతి
దామరగిద్ద, జనవరి 10 : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన యువకుడు గిరిగేనూర్ నరేశ్ (26) శబరి అయ్యప్ప దర్శనానికి వెళ్లి మృతి చెందాడు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి రెండ్రోజుల కిందట అతను పాదయాత్రగా బయలుదేరాడు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకునే క్రమంలో నరేశ్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి స్వాములు అతడిని సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే నరేశ్కు భార్య, తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నాడు.
తాజావార్తలు
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
MOST READ
TRENDING