Narayanpet
- Jan 07, 2021 , 00:34:52
VIDEOS
నర్సరీ పనులు పూర్తిచేయాలి

కోస్గి, జనవరి 6: వచ్చే విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం కావాలంటే సకాలంలో నర్సరీల పెంపకం పూర్తికావాలని జిలా ్లపరిషత్ సీఈవో కాళిందిని అన్నారు. బుధవారం మండలంలోని నాచారం చంద్రవంచ, సర్జాఖాన్పేట, పోలేపల్లి గ్రామాల్లో నర్సరీలను ఆకస్మికంగా తనిఖీచేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య, ఎంపీవో రైమత్అలీ, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
MOST READ
TRENDING