Narayanpet
- Jan 05, 2021 , 02:39:42
VIDEOS
ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

నారాయణపేట, జనవరి 4 : ఫిర్యాదులను చ ట్టప్రకారం పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి 5 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని స్వీకరించి పరిశీలించారు. అనంతరం ఎస్పీ ఫిర్యాదుదారులతో నే రుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర జావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించి బాధితులకు న్యాయం చే యాలని సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలన్నారు. కొవిడ్ కారణంగా ఫిర్యాదుదారులు ఫిర్యాదు బా క్స్లను వినియోగించుకోవాలన్నారు. అత్యవసర సమయంలో 100కు డయల్ చేయాలన్నారు.
తాజావార్తలు
- మహిళను పొడిచి చంపిన చెయిన్ స్నాచర్.. వీడియో
- సలార్ నుండి క్రేజీ అప్డేట్.. ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్
- అందమైన భార్య పక్కనుండగా.. డిప్రెషనా..? కోహ్లీకి ఇంజినీర్ చురకలు
- హిట్ సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని
- ప్రయాగ్రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
MOST READ
TRENDING