Narayanpet
- Jan 04, 2021 , 00:38:03
VIDEOS
యువకులు క్రీడల్లో రాణించాలి

మరికల్, జనవరి 3 : యువకులు క్రీడల్లో రాణించి గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని మహబూబ్నగర్ ఎంపి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అప్పంపల్లిలో యువకులకు క్రీడ సామగ్రి కొనుగోలు కోసం రూ.10 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పల్లె ల్లో క్రీడలను పోత్సహించాలనే ఉద్దేశంతోనే యువకులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్యూపీపీ, ఎస్ఎల్టీఏ సంఘాలు
MOST READ
TRENDING