Narayanpet
- Jan 03, 2021 , 00:30:35
VIDEOS
దివ్యాంగులకు చేయూతనందించాలి

దామరగిద్ద, జనవరి 2 : దివ్యాంగులకు ప్రతిఒక్కరూ చేయూతనందించాలని ఎం పీపీ నర్సప్ప అన్నారు. శనివారం మండలంలోని గత్ప గ్రామంలో సక్షమ్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన 15 ఏం డ్ల దళిత దివ్యాంగుడికి వీల్ చైర్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల శ్రేయ స్సు కోసం ప్రతిఒక్కరూ చేయూతనందించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, మా జీ ఎంపీపీ వెంకట్రెడ్డి, సక్షమ్ జిల్లా నాయకుడు రాఘవేందర్గౌడ్, జిల్లా సహా ప్రముఖ్ హెచ్ఎస్ఎన్ రెడ్డి, సక్షమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్లపై పన్నులకు కోత? అందుకేనా..!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
MOST READ
TRENDING