Narayanpet
- Dec 30, 2020 , 00:40:54
VIDEOS
కారు ద్విచక్రవాహనం ఢీ : యువతి మృతి

నారాయణపేట రూరల్ : మండలంలోని చిన్నజట్రంలో మంగళవారం కారు ద్విచక్రవాహనం ఢీ కొని ఓ యువతి మృతి చెందిన సంఘటన చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం... కొల్లంపల్లి గ్రామానికి చెందిన అ న్నాచెల్లెలు వెంకటేశ్, వెంకటమ్మ జాతర కోసం దుస్తులు కొనుగోలు చేయడానికి నారాయణపేటకు వెళ్లి తిరిగి స్వ గ్రామానికి వస్తున్న క్రమంలో చిన్నజట్రంలో కారు ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వెంకటమ్మ(18) మృతి చెందగా వెంకటేశ్కు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఎస్సై చంద్రమోహన్ చేరుకుని మృతదేహాన్ని పేట దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పేట జిల్లా దవాఖానకు తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
- నాలుగైదు నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్లు !
- ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు
- పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్షోలో కేజ్రీవాల్
MOST READ
TRENDING