Narayanpet
- Dec 20, 2020 , 01:20:32
VIDEOS
రేపు హెచ్ఎంలకు వెబినార్

నారాయణపేట రూరల్: పేట జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత, ఆదర్శ పాఠశాలలు,కేజీబీవీ హెచ్ఎంలకు ఈ నెల 21న ఉద యం 11 గంటలకు ఎస్సీఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ఉత్తమ పాఠశాల నాయకత్వ పద్ధ్దతులపై యూట్యూబ్ ఛానల్ద్వారా వెబినార్ నిర్వహించనున్నట్లు డీఈవో రవీందర్ తెలిపా రు. కావున ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఈ కార్యక్రమా న్ని వీక్షించాలని డీఈవో సూచించారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
MOST READ
TRENDING