Narayanpet
- Dec 19, 2020 , 02:07:03
VIDEOS
ముగిసిన ‘కళా ఉత్సవ్' పోటీలు

నారాయణపేట రూరల్ : రాష్ట్రస్థాయి ఆన్లైన్ కళాఉత్సవ్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. చివరిరోజు బొమ్మల తయారీకి సంబంధించి పోటీలు నిర్వహించగా విద్యార్థిని మౌనిక ఇందులో పాల్గొన్నది. ఈ పోటీలకు సంబంధించిన ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఏఎంవో రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మణ్ ఆన్లైన కళాఉత్సవ్ను వీక్షించారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
MOST READ
TRENDING