Narayanpet
- Dec 17, 2020 , 02:35:02
VIDEOS
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

- మెప్మా పీడీ కృష్ణమాచారి
నారాయణపేట టౌన్ : జిల్లాలో ఖాద్రి బోర్డు హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న కుండల తయారీ యంత్రాల శిక్షణను ఎంపిక చేసిన కుమ్మరి సం ఘం సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా పీడీ కృష్ణమాచారి అన్నా రు. బుధవారం పట్టణంలోని కుమ్మరివాడలో కుమ్మరి సంఘం సభ్యులతో శిక్షణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 మందికి కుమ్మరి కుండల తయారీ యంత్రాలు మంజూరయ్యాయని తెలిపారు. అందుకు గానూ 10 రోజులపా టు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంసీ శేషన్న, కుమ్మరి సంఘం అధ్యక్షుడు దత్తు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
MOST READ
TRENDING