Narayanpet
- Dec 16, 2020 , 02:55:17
VIDEOS
పంచాయతీల సహకారం అవసరం

ధన్వాడ : ప్రభుత్వ పాఠశాలలకు గ్రామ పంచాయతీల సహకారం అం దించి మౌలిక వసతులను సమకూర్చాలని డీఈవో రవీందర్ కోరారు. మంగళవారం ధన్వాడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ‘చైల్డ్ ఫ్రెండ్లీ అ ట్మాస్పియర్'పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న చిన్న, చిన్న పరిష్కారానికి పంచాయతీల సహకారం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, కిటికీలు, తలుపులను వెంటనే పరిష్కరించాలన్నారు. పంచాయతీల ద్వారా లక్షా వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అమరేందర్రెడ్డి, బిల్ కలెక్టర్ బాలకృష్ణ, జీహెచ్ఎం రమేశ్, బాలికల పాఠశాల జీహెచ్ ఎం విజయలక్ష్మి, ఎంపీటీసీ మాధవి, సీఆర్పీ నారాయణ, ఉపాధ్యాయులు, అంగాన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కన్నడ కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత
- ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
MOST READ
TRENDING