Narayanpet
- Dec 06, 2020 , 05:37:14
VIDEOS
వైభవంగా ఆరాధన ఉత్సవాలు

నారాయణపేట టౌన్ : పట్టణంలోని అవధూత నరసింహాస్వామి ఆరాధన ఉత్సవాలను మఠం కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన సంకీర్తనలతో స్వామి వారి పల్లకీ సేవ ఊరేగించారు. రీజినల్ చేనేత ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర డైరెక్టర్ అరుణ్కుమా ర్, జయప్రద దంపతులు, జడ్పీ సీఈవో కాళిందిని కుటుం బ సభ్యులను కమిటీ సభ్యులు శేషవస్ర్తాలు, జ్ఞాపికలతో స త్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, కౌన్సిలర్ అనిత, మఠం కమిటీ సభ్యులు, భక్తులు కొవిడ్ నిబంధన లు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.
తాజావార్తలు
- డిజిటల్ స్కిల్స్కు డిమాండ్: క్యాప్జెమినీలో కొలువుల పంటే..!!
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
MOST READ
TRENDING