Narayanpet
- Nov 29, 2020 , 04:03:24
సకాలంలో బాధితులకు న్యాయం చేయాలి

నారాయణపేట: కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించి, నిందితులకు శిక్షలు పడడానికి దోహదం చేసి సకాలంలో బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలని ఎస్హెచ్వోలు సూచించారు. శనివారం జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్, విచారణ విషయంలో కోర్టు డ్యూటీ అధికారులు కోర్టులోని వివిధ అధికారులను సమన్వయ పరుస్తూ సాక్షులను, నిందితులను కోర్టులో హాజరుపరచాలన్నారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు.
తాజావార్తలు
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- పని ఉందని తీసుకెళ్లి దోపిడీ..
- యూట్యూబ్లో చూసి.. బైక్ల చోరీ
MOST READ
TRENDING