Narayanpet
- Nov 29, 2020 , 04:03:27
VIDEOS
విశ్వశాంతికి పూజలు చేయాలి

నారాయణపేట టౌన్: విశ్వశాంతి కోసం ఈనెల 30వ తేదీన రాత్రి 9గంటలకు జిల్లాలోని అయ్యప్పస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమయ్య అన్నారు. శనివారం పట్టణంలోని శబరిపీఠం సన్నిధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయాల్లోనే కాకుండా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించి గంట సేపు భజన సంకీర్తనలతో భగవంతుడి నామస్మరణ చేయాలని కోరారు. సమావేశంలో అయ్యప్ప మాలధారులు రాజశేఖర్, అంజి, భరత్, బాలు, మణికంఠ తదతరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ పోల్ షెడ్యూల్ : ఈసీ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం
- రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్కు 'చెక్'..నిరాశలో నితిన్
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
MOST READ
TRENDING