Narayanpet
- Nov 25, 2020 , 06:36:39
VIDEOS
వాహనాలను ఈ వేలం వేయాలి

నారాయణపేట టౌన్ : తుప్పు పట్టిన ప్రభుత్వ వాహనాలను ఈ వేలం వేసేందుకు ప్రొఫార్మా తయారు చేసి వేలం వేసేందుకు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మొత్తం 6 ప్రభుత్వ వాహనాలు తుప్పు పట్టి ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని ఈ వేలం వేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ఐ కృష్ణయ్య, ఏవో ఖలీద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- సాయి ధరమ్ తేజ్తో సుకుమార్ సినిమా
- సుంకాల పెంపుతో పెట్రోల్ భారం రూ.4.21 లక్షల కోట్లు?!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్జెండర్స్ కానిస్టేబుల్స్గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు
MOST READ
TRENDING