Narayanpet
- Nov 24, 2020 , 00:40:18
చట్టప్రకారం పరిష్కరించాలి

నారాయణపేట : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సీఐ, ఎస్సైలు చట్టప్రకారం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డాక్టర్ చేతన ఆదేశించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయానికి 5 ఫిర్యాదులు వచ్చాయి. ఫి ర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నా రు. అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
MOST READ
TRENDING