Narayanpet
- Nov 23, 2020 , 02:34:44
VIDEOS
మైనర్ బాలికపై లైంగికదాడి

మిడ్జిల్ : మండలంలోని ఓ తండాకు చెందిన మైనర్ బాలిక(7)పై లైంగికదాడికి పాల్పడిన రమేశ్నాయక్ (20)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్బాబు తెలిపారు. చేదుగట్టుతండాలో నివాసముంటున్న రమేశ్నాయక్ మైనర్బాలికపై లైంగికదాడికి పాల్పడగా, బాలిక తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఈ మేరకు ఘటనా స్థలం లో విచారణ నిర్వహించిన అనంతరం బాలికను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేశ్నాయక్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తాజావార్తలు
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..
- డబ్ల్యూటీసీ ఫైనల్ లార్డ్స్లో కాదు.. సౌథాంప్టన్లో..
- గురుద్వారాలో ఉచిత డయాలసిస్ కేంద్రం.. ఎక్కడంటే!
- సరిహద్దులో భారత సైన్యం ఆటా-పాటా
- అన్ని సార్లూ అన్నం మంచిది కాదట!
- మహిళలు చేసిన వస్తువులు కొన్న ప్రధాని మోదీ
MOST READ
TRENDING