విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

అడ్డాకుల : మండల పరిధిలోని కందూరు రామలింగేశ్వర స్వామి కల్యా ణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం శివపార్వతుల విగ్రహాలకు కృష్ణా జలాలతో స్నానం చేయించి కల్యాణానికి సిద్ధం చేశారు. వేద మంత్రాలతో పురోహితులు అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యా ణం జరిపించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పట్టు వస్ర్తాలతో పాటు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యా ణం అనంతరం శివపార్వతుల విగ్రహాలపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ ఈ నాగార్జున్రెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్ దంపతులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డిలు ముత్యాల తలంబ్రాలు పోశా రు. శివపార్వతుల కల్యాణానికి కందూరు, చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు, మహిళలు అ ధిక సంఖ్యలో హాజరయ్యా రు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవాలయం ఈవో రాజు, క్ల ర్కు అనంతశ ర్మ, స్నేహ కంపె నీ చైర్మన్ రాం రెడ్డి, మేనేజర్ రామేశ్వర్రెడ్డి, నాయకులు రమేశ్ గౌడ్, విజయకుమార్రెడ్డి, మహమూద్, రాజు, మహిళలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- డిజిటల్ స్కిల్స్కు డిమాండ్: క్యాప్జెమినీలో కొలువుల పంటే..!!
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!