Narayanpet
- Feb 14, 2020 , 00:54:30
VIDEOS
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట టౌన్ : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులవృత్తుల పరికరాలకు సంబంధించి ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణాలు మంజూరు చేస్తుందన్నారు. అందులో రూ. 80వేల వరకు రాయితీ సౌకర్యా న్ని కల్పించినట్లు తెలిపారు. మిగ తా రూ.20వేల సంబంధించి శాలివాహన సంఘం పేరుతో డీడీని తీసి వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు యాద య్య, సాయిలు, ఆంజనేయులు, మొగులప్ప, నవీన్, పరశురాం, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఈ టీ తాగితో దగ్గు చిటికెలో మాయం
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
MOST READ
TRENDING