ఆలేరు టౌన్,మే1: మేడేను పురస్కరించుకోని ఆలేరు పట్టణం లో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్)ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. కార్యక్ర మంలో వెంకటేశం, నర్సింహులు, జనార్దన్, సిద్ధిరాజు,అర వింద్,సూర్యం, ఎక్బాల్, చంద్రశేఖర్, బాలయ్య పాల్గొన్నారు.
ఆలేరురూరల్: మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక నాయ కులు జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో నాయకులు సత్యరాజయ్య, సారయ్య, నరేశ్, నవీన్, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో ఆ యా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో కార్మిక పతాకాలను ఆవి ష్కరించారు. మాసాయిపేటలో హమాలీ యూనియన్ అధ్యక్షు డు వీరస్వామి ఆధ్వర్యంలో జెండాఎగురవేశారు.
రాజాపేట:మండలంలోని గ్రామాల్లో సంఘాల నేతలు జెండా లు ఎగురవేసి, అమరులైన కార్మికులకు నివాళులర్పించారు.
మోటకొండూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో కార్మిక సం ఘాల నాయకులు జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, సీపీఎం మం డల కార్యదర్శి జయరాములు, మాణిక్యం, సీఐటీయూ మండ ల కార్యదర్శి అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో
భువనగిరి అర్బన్: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 135వ మేడే వేడుకలను భువనగిరి పట్టణం, మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికల సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. పట్టణంలోని ఏరియా దవాఖానా సమీపంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండి.ఇమ్రాన్ జెండా ఎగురవేశారు. మండలంలోని అనాజీపు రం గ్రామంతో పాటు పలు గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో జెండాలు ఎగురవేశారు. నాయకులు వెంకటేశ్, భాస్క ర్, శోభన్బాబు, నర్సింహ, సత్తయ్య, రమేశ్, సోమయ్య, వా ణి, పుష్ఫ, అండాలు, విజయ్కుమార్ పాల్గొన్నారు.
బీబీనగర్: మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాల య ఆవరణలో కార్యాలయ సిబ్బంది, విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు జెండా ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో సుధాకర్, యాదగిరి, అరుణ్, లైన్మెన్లు, జెల్ ఎంలు, ఏల్ఎంలు తదితరులు పాల్గొన్నారు
మోత్కూరు మండలంలో
మోత్కూరు: మండలంలో ఆయా ప్రజా సంఘాల ఆధ్వర్యం లో, మున్సిపాలిటీ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కేఆర్ భవ నం ఎదుట కార్మిక జెండాను పార్టీ రాష్ట్ర నాయకుడు దామోద ర్రెడ్డి అవిష్కరించారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నాయకు లు రియాజ్ అవిష్కరించారు. కార్యక్రమాల్లో నేతలు వెంకట్, అశోక్, లక్ష్మీనర్సయ్య, యాకయ్య, నర్సయ్య పాల్గొన్నారు.
బొమ్మలరామారం: మండల కేంద్రంలో కార్మికులు, కార్మిక సంఘాల నేతలు జెండాలు ఎగురవేశారు. వెంకటేశ్ , శ్రీశైలం, జంగయ్య, యాదగిరి, లక్ష్మయ్య, ఎల్లారి, శ్రీధర్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీయూసీ కా ర్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడేను నిరాడంబరంగా జరుపుకొ ని జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంగమ్మ, సర్పంచ్లు నగేశ్, సత్తయ్య, ఎంపీటీసీ కవిత, నేతలు శేఖర్, సత్తయ్య, కిష్టయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.గుండాల: మండల కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లో మేడే ను పురస్కరించుకుని శనివారం వేడుకలను ఘనంగా నిర్వ హించారు. మండల కేంద్రంలో హమలీ, ట్రాక్టర్, ఆటో యూ నియన్లు, భవన నిర్మాణ కార్మికులు, సీపీఎం, సీపీఐల ఆధ్వ ర్యంలో ఎర్రజెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో సం ఘాల నాయకులు పరుశురాములు, వీరేశ్, కిష్టయ్య, యాద య్య, చందు, సీపీఎం కార్యదర్శి రాజు, సీపీఐ జిల్లా నాయకు లు హరిశ్చంద్ర, ఏఐటీయూసీ కార్యదర్శి సత్యనారాయణ, పులికంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం: కార్మికుల దినోత్సవాన్ని పురస్క రించుకొని మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం, అ యా పార్టీ కార్యాలయాల్లో జెండాలను ఎగురవేశారు.ఈ కార్య క్రమంలో ఎంపీటీసీ గాలయ్య, గోపాల్రెడ్డి, లింగస్వామి,ప్రజ్ణా నాయక్, సీతారాంరెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు: మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీ నర్ గూడెపు బాలకృష్ణ అధ్వర్యంలో శనివారం జెండా ఆవిష్క రించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు యాదగి రి, నాయకులు మల్లయ్య, బాలనర్సయ్య, లక్ష్మయ్య, అబ్బు లు, బువ్వమ్మ, యశోద తదితరులు పాల్గొన్నారు.
వలిగొండలో
వలిగొండ: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పీపీఎం, సీపీఐ పార్టీలు, సీఐటీయూ, భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరించి ఉత్సవాలు నిర్వహించా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేందర్, నాయకులు మల్లేశం,వెంకటేశం, కుమార్, మల్లయ్య, వీరా స్వామి, మల్లేశం, బీరప్ప, రాజు, లక్ష్మయ్య, రఘునందం, జం గయ్య, నర్సింహ్మ, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు.
రామన్నపేట: మండల వ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాల ఆ ధ్వర్యంలో యూనియన్ జెండాలను ఆవిష్కరించారు. రామ న్నపేట ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్క రించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యద ర్శులు భిక్షంరెడ్డి, శ్రీనివాస్, రాములు, రామలింగం, శ్రీకాం త్, శ్రీరాములు, నర్సింహ్మ, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.