కనగల్: భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం(పర్వతగిరి) రేణుక ఏల్లమ్మ దేవస్ధానం వద్ద మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు నిర్వహించారు.
మహిళ భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. కార్యక్రమంలో ఈవో సత్యమూర్తి, చైర్మన్ యాదగిరి, అలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.