నల్లగొండ : దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాలలో నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులు ఎవరైనా రేషన్ కార్డులు లేకపోతే తప్పనిసరిగా ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు.
దిక్కులేని పేద వారికి కేసీఅరే అండ అన్నారు.
రాష్టం లో దళిత బందు పథకం ద్వారా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేయనుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం