యాదాద్రి భువనగిరి :రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ వాసాలమర్రిని సందర్శించనున్నారు. బుధవారం వాసాలమర్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించిన సందర్భంగా సీఎం పర్యటన విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడించారు. గ్రామస్తుల జీవన స్థితిగతులపై కులాల వారీగా గణాంకాలను సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా పక్కాగా చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ