Nalgonda
- Jan 26, 2021 , 01:22:01
VIDEOS
మాజీ సర్పంచ్ మృతికి పలువురి సంతాపం

త్రిపురారం, జనవరి25 : మండలంలోని పెద్దదేవులపల్లి మాజీ సర్పంచ్ సింగం సైదులు ఆదివారం మృతి చెందారు. సోమవారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్, ఎంసీ. కోటిరెడ్డి తదితరులు సైదులు భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ గౌరవ సలహాదారుడు అనుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు ధన్సింగ్నాయక్, నర్సిరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, బహునూతల నరేందర్, వెంకటేశ్వర్లు, సర్పంచులు శ్రీనివాసరెడ్డి, బాల రమణీబాయి, ఎంపీటీసీ ఉన్నారు.
తాజావార్తలు
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
MOST READ
TRENDING