కామారెడ్డి : సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కామారెడ్డి చేరుకున్నారు. సిద్దిపేట నుంచి హెలికాప్టర్లో సీఎం కామారెడ్డి చేరుకున్నారు. పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, అధికారుల నివాస సముదాయాలను సీఎం ప్రారంభించనున్నారు.