Nalgonda
- Jan 17, 2021 , 03:00:49
VIDEOS
యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నోముల భగత్
హాలియా, జనవరి 16 : రాష్ట్రంలోని యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు నోముల భగత్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి యాదవులు భారీగా తరలివెళ్లారు. వారి వాహనాలను భగత్ హాలియాలో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, హాలియా, తిరుమలగిరిసాగర్ మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, నాయకులు కూరాకుల అంతయ్య, వెంపటి శంకరయ్య, కట్టెబోయిన గురువయ్య, బొల్లం రవి, రాం అంజయ్యయాదవ్, నల్లబోతు వెంకటయ్య, కె. గోవర్ధన్, పిల్లి అభినయ్, రాముయాదవ్, ప్రసాద్నాయక్, శ్రీను పాల్గొన్నారు.
తాజావార్తలు
- తమిళనాడులో మార్చి 31వరకు లాక్డౌన్ పొడిగింపు
- వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- పార్టీ పెట్టే ఆలోచన లేదని సంకేతాలిచ్చిన ట్రంప్
- కార్లతో కిక్కిరిసిన ఎన్హెచ్ 44
- భారత విద్యుత్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి
- ఏనుగు దాడిలో ఇద్దరు దుర్మరణం
- కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
MOST READ
TRENDING