Nalgonda
- Jan 09, 2021 , 01:18:45
VIDEOS
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

- ఎన్సీడీసీ చీఫ్ డైరెక్టర్ తేజావతి
కట్టంగూర్/చిట్యాల, జనవరి 8 : పశుసంవర్థశాఖ ద్వారా ప్రభుత్వం అందించే పథకాలను గొర్రెలు, మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) చీఫ్ డైరెక్టర్ తేజావతి, నల్లగొండ ఐఎస్డీపీ ఏడీ విశ్వేశ్వర్రావు అన్నారు. శుక్రవారం కట్టంగూర్, చిట్యాల మండలం చిట్యాల, నేరడ, వట్టిమర్తి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. గొర్రెలు, మేకలను ఇంటెన్సివ్ విధానంలో పెంచితే మార్కెటింగ్ సదుపాయం పొందవచ్చన్నారు. వ్యాధులు సంక్రమించినప్పుడు వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశాల్లో పశువైద్యాధికారులు రాంప్రసాద్, అమరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
- సాయి పల్లవి సారంగదరియా పాటపై ముదురుతున్న వివాదం
- సైనిక స్థావరంలో భారీపేలుడు.. 20 మంది మృతి
- ప్రకటన పెట్టి.. బోల్తా కొట్టిస్తారు
- మొదటి భార్య వేధిస్తుంది.. పుట్టింటికి పంపించండి
MOST READ
TRENDING