Nalgonda
- Jan 03, 2021 , 00:47:21
VIDEOS
పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తాం

మునుగోడు, జనవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం మం డల పరిషత్కు మంజూరు చేసే నిధులతో సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు కృషిచేస్తానని ఎంపీపీ కర్నాటి స్వామి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పీఆర్టీయూ 2021 క్యాలెండర్ను ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, మండలాధ్యక్షుడు యూసుఫ్పాషా, ప్రధాన కార్యదర్శి భాస్కర్గౌడ్, మోహన్రావు, వెంకన్న, ఓగోటి శంకర్, రవీందర్రెడ్డి, సత్తిరెడ్డి, చంద్రం, నర్సింహ, విజయ్భాస్కర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నాలుగో టెస్ట్కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
MOST READ
TRENDING