Nalgonda
- Dec 29, 2020 , 01:43:42
VIDEOS
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

- ఎస్పీలు రంగనాథ్, భాస్కరన్
నల్లగొండ క్రైం/ సూర్యాపేట సిటీ : పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నల్లగొండ ఎస్పీ రంగనాథ్, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ అన్నారు. సోమవారం కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నేరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాల్లో అధికారులంతా చురుకుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లగొండలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, ఆనంద్రెడ్డి, రమాణారెడ్డి, సీఐలు రవీందర్, ఆదిరెడ్డి పాల్గొనగా, సూర్యాపేటలో డీఎస్పీలు మోహన్కుమార్, రఘు, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, కమ్యూనికేషన్, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING