Nalgonda
- Dec 23, 2020 , 01:52:29
VIDEOS
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి
- దామరచర్ల, త్రిపురారం మండలాల్లో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
దామరచర్ల : సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కృషిచేస్తున్నదని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండల కేంద్రంలోని చర్చిలో మంగళవారం దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 120 మంది క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావత్ నందిని, వైస్ ఎంపీపీ సైదులురెడ్డి, తాసీల్దార్ జీవీఎన్ రాజు, సర్పంచ్ బంటు కిరణ్, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి, వీర సైదులు చర్చి పాస్టర్లు పాల్గొన్నారు.
క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
త్రిపురారం: మండలకేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో క్రిస్టియన్లకు ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాసరెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతీ భాస్కర్నాయక్, తాసీల్దార్ కేసీ.ప్రమీల, సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
MOST READ
TRENDING