ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఒంటెలు ఇప్పుడు ఓరుగల్లులో సందడి చేస్తున్నాయి. అరబిక్, ఏషియన్ రకాలకు చెందిన ఈ ఒంటెలపై వరంగల్ అజంజాహి మిల్లు మైదానం, హన్మకొండ, కాజిపేట, మడికొండ, ధర్మసాగర్ ప్రాంతాల్లో సవారీకి తిరుగుతున్నాయి. ఒక్కో చిన్నారి నుంచి రూ.20 వసూలు చేస్తూ ఈ సవారీలు నడిపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
Corona Vaccine కోసం క్యూ కట్టిన యువత
సాగర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దే