మహాశివరాత్రి సందర్భంగా కీసరలోని రామలింగేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నగొర్నో కరబఖ్ ప్రాంతంలో కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో యుద్ధానికి ప్రస్తుతం తాత్కాలిక బ్రేక్ పడింది. కాల్పుల్లో తన ఇల్లు ఏ విధంగా ధ్వంసం అయిందో ఓ మహిళ తన ఇంటి వంట గదిలో నిలబడి చూపుతున్న దృశ్యం.మాడ్రిడ్లోని రెటిరో పార్క్లో మాస్కులు లేకుండా క్రీడలకు అనుమతించిన నేపథ్యంలో ఓ వ్యక్తి ఫేస్ మాస్క్ లేకుండా స్కేట్బోర్డును నడుపుతున్నాడు. పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలోని ఓ మార్కెట్యార్డులో గోధుమ బస్తాలను లారీలోకి ఎత్తుతున్న కూలీలు.