జడ్చర్ల, మే 14 : జడ్చర్లలో నూతనంగా ఏర్పా టు చేసిన నిర్మల్ డయాగ్నోసిస్ సెంటర్ను శుక్రవా రం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. డయాగ్నోసిస్ కేం ద్రంలో ఏర్పాటు చేసిన మిషన్లను పరిశీలించారు. సీటీ స్కానింగ్ మిషన్ పరిశీలించి ప్రారంభించారు. మిషన్ పని తీరును నిర్వాహకులు మంత్రి, ఎమ్మెల్యేలకు వివరించారు.
యూపీవీసీ విండోస్ దుకాణం ప్రారంభం
మున్సిపాలిటీలోని రంగారావుతోటలో నూతనం గా ఏర్పాటు చేసిన వినాయక గ్లాస్ యూపీవీసీ డో ర్స్, విండోస్ దుకాణాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ విండోస్ త యారీ విధానాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజల కు డోర్స్, విండోస్ ధరలు అందుబాటులో ఉండే వి ధంగా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కా ర్యక్రమాల్లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, లయన్నటరాజ్, నిర్వాహకులు నిర్మల్ డయాగ్నోసిస్ తిరుపతిరెడ్డి, శ్రీవినాయక గ్లాస్ యూపీవీసీ విండోస్ దుకాణ యజమాని సింగిరెడ్డి రఘుమారెడ్డి, రవీందర్రెడ్డి, వేణు, నాగిరెడ్డి పాల్గొన్నారు.