జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి
మరికల్, జూన్ 11: ప్రభుత్వం రై తులకు అండగా ఉంటుందని జిల్లా పరిసత్ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి ఆ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ రైతుల సంక్షేమం కోసం రైతులకు రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంట్ అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కంది విత్తనాలను శుద్ధి చేసిన తర్వాత పొ లంలో వేయాలని వ్యవసాయ శాఖ అధికారి శివకుమార్ రైతులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, మండల రైతుబంధు స మితి కోఆర్డినేటర్ సంపత్కుమార్, సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీ గోపాల్, ధన్వాడ, తీలేరు సిం గిల్విండో అధ్యక్షుడు వెంకటరాంరెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ రామస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, ఏవో శివకుమార్, ఏఈవోలు పరశురాం, భరధ్వాజ్గౌడ్, త్యైలోక్య, అనిత నాయకులు పాల్గొన్నారు.
రైతులకు అల్పాహారం పంపిణీ
నారాయణపేట, జూన్ 11: ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులకు ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు బండి శివరాంరెడ్డి, సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో అ ల్పాహారం పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి రై తుకు మాస్క్ వితరణ చేశారు. కార్యక్రమంలో టీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టు రాఘవరెడ్డి, సీనియ ర్ నాయకులు ప్రతాప్రెడ్డి, శేఖర్రెడ్డి, నారాయణ, బుల్లెట్ సూరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.