కల్వకుర్తి: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేద్దామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం హైద్రాబాద్ టీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోళి శ్రీనివాస్రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం,జడ్పీటీసీ సభ్యులు విజితారెడ్డి, అనురాధతో పాటు మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు