Nagarkurnool
- Dec 05, 2020 , 01:19:49
రోగులకు మెరుగైన సేవలందించాలి

- కల్వకుర్తి సర్కారు దవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్
కల్వకుర్తి రూరల్ : సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన సేవలందించి మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ శర్మన్ వైద్య సిబ్బందికి సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానను కలెక్టర్ శర్మన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు సేవలు చక్కగా అందింస్తుండంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ
- ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ రూరల్ పీఆర్ ఏఈ
- 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం..
- చరిత్రలో ఈరోజు.. కైఫ్ కెప్టెన్సీలో అండర్-19 కప్ అందుకున్న భారత్
- తెలంగాణలో 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు
- ఐపీఎల్ వేలం.. క్వారంటైన్ అవసరం లేదు కానీ..
- భార్యపై అనుమానంతో కూతురు ఉసురుతీశాడు
- మితిమీరిన కామోద్రేకం.. శృంగారం చేస్తూ వ్యక్తి మృతి
- ఆ బిల్లులు రైతులకు అర్థం కాలేదు : రాహుల్ గాంధీ
MOST READ
TRENDING