Nagarkurnool
- Dec 03, 2020 , 02:13:10
స్వయం ఉపాధి రుణాలకు చివరి అవకాశం

నాగర్కర్నూల్ టౌన్: 2018-19 ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద స్వయం ఉపాధి పొందేందుకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి ఓబీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా పంపాలని షెడ్యూల్ కులాల కార్య నిర్వహణ అధికారి మధుసూదన్నాయక్ తెలిపారు. మండలస్థాయిలో గతంలో జరిగిన లబ్ధిదారుల ఎంపిక శిబిరంలో పాల్గొన్న వారు బ్యాంకు సమ్మతితో దరఖాస్తు ఫారాలను అందజేయాలని సూచించారు. ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో పంపాలని, లేని పక్షంలో సబ్సిడీ రుణాల కోసం 2020-21 కార్యాచరణ ప్రణాళిక కింద పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్
- ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
- చివరి రోజు.. 73 మందికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
- లక్షద్వీప్లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఎయిర్మెన్ పోస్టులు
- అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
- కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
- ఫాలో అయిపోండి..లేకపోతే వీరబాదుడే
MOST READ
TRENDING