Nagarkurnool
- Dec 01, 2020 , 06:04:00
విద్యుత్ కోతతో ‘ఆన్లైన్' కష్టాలు

తెలకపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైతులతోపాటు ఆన్లైన్ తరగతులకు ఆటంకం కలుగుతున్నది. ఇండ్లల్లో టీవీలు, కంప్యూటర్లలో ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు పాఠాలు వీక్షించలేకపోతున్నారు. ఫలితంగా మండలం ఆన్లైన్ విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుమార్లు విద్యుత్ అధికారులకు వివరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
- ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
- నాలుగు వేళ్లతోనే బ్యాట్ పట్టుకోవాల్సి వచ్చింది: పుజారా
- ఫడ్నవీస్ మెట్రో ప్రయాణం : మాటల మంటలు
- ఢిల్లీలో చక్కదిద్ది బెంగాల్ గురించి ఆలోచించండి: మమత
- బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమ్మగడ్డ నిద్రపోయాడు
- మోడ్రన్ మార్కెట్ కోసం స్థలాన్ని కేటాయించండి
- స్మారకంగా జయలలిత ఇల్లు.. ఆవిష్కరించిన సీఎం పళని
- తైవాన్కు స్వతంత్రం అంటే యుద్ధమే.. చైనా స్ట్రాంగ్ వార్నింగ్
- ఆరో పెండ్లి : ఈసారి బాడీగార్డ్తో..
- డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు
MOST READ
TRENDING