Nagarkurnool
- Nov 28, 2020 , 02:43:53
VIDEOS
రూ.35వేల విలువ చేసే గుట్కాలు పట్టివేత

వెల్దండ: అక్రమంగా తరలిస్తున్న రూ.35 వేల విలువ చేసే గుట్కాలను మండల కేంద్రంలో పట్టుకున్నట్లు ఎస్సై నర్సింహులు శుక్రవారం తెలిపారు. అచ్చంపేటకు చెందిన అశోక్ గుప్తా (వ్యాపారి) రూ.35 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను వాహనంలో హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు తరలిస్తుండగా వెల్దండలో పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. గుట్కాలను స్వాధీనం చేసుకొని, వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
- అక్షర్.. ఆ సన్గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
MOST READ
TRENDING