Nagarkurnool
- Nov 26, 2020 , 02:19:19
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

- ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి: పేదలకు అన్ని వేళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి మండలం జిల్లెళ్ళ గ్రామానికి చెందిన రాములు అనారోగ్యానికి గురై వైద్య సహాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కశిరెడ్డి సహకారంతో రాములు వైద్యం కోసం రూ.20 వేలు మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కును బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో కశిరెడ్డి అందజేయగా బాధితుడి తరఫున మాజీ సర్పంచ్ జిల్లెళ్ళ రాములు అందుకున్నారు.
తాజావార్తలు
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్పోర్ట్లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
- గుడిపల్లిలో దారుణం.. తల్లిని చంపిన తనయుడు
MOST READ
TRENDING