కార్తికేయ హీరోగా తెరకెక్కిన గీతా ఆర్ట్స్2 బ్యానర్పై తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడుతున్నాడు హీరో కార్తికేయ. ప్రమోషన్లో భాగంగా తన సినిమా విడుదల కానున్న థియేటర్కు వెళ్లిన కార్తికేయ.. తన కటౌట్ ముందు సేమ్ టూ సేమ్ అలాగే నిలబడి ఇలా ఫొటోకు పోజిచ్చాడు.