ప్రజాసంక్షేమంపై ప్రతిపక్ష నేతలకు పట్టింపులేదని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఏర్పాటు చేసిన నూతన కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీ�
నాగర్కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం గొప్ప సంకల్పమని, జిల్లాలోని అనేక అంశాలను సమీకరించి పుస్తకం రచించడం అభినందనీయమని, భవిష్యత్ తరాలకు దిక్సూచిలా పనిచేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నార
కోడి ధరలు కొండెక్కి కూర్చున్నా యి. వాస్తవానికి ఎండ కాలంలో చికెన్ ధరలు తగ్గు ముఖం పడుతాయి. ఈ ఏడాది వేసవిలో చికెన్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడు చికెన్ కొని తినే పరిస్థితి కనిపించడం లేదు. 40 రోజులుగా చిక�
వ్యాయామంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే క్రీడల్లో ఈతకు మిం చిన ఆట మరోటి లేదు. ఉదయం, సాయం త్రం వేళల్లో గంటపాటు ఈత కొట్టడం వల్ల శరీరంలోని 600 కిలో క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని వ్యాయా మ నిపుణులు వెల్లడిస్
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేపై అస త్య ఆరోపణలు చేస్తున్నారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డ
పాలమూరులో నిర్వహించిన ప్రాపర్టీషోకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం వివిధ రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజాల సహకారంతో షో నిర్వహించారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెల
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోకు స్పందన ప్రారంభించిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహానగరం దిశగా పాలమూరు అడుగులు వేస్తు�
‘నమస్తే తెలంగాణ’కు ధన్యవాదాలు తెలుపిన వినియోగదారులు చాలా ఉపయోగకరంగా ఉందంటూ ప్రశంసలు మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్/మెట్టుగడ్డ/టౌన్, మే 14: కనీవినీ ఎరుగని రీతిలో ‘నమస్తే తెలంగాణ’ ఆ�
భవిష్యత్ తరాలకు అనుగుణంగా నిర్మాణ రంగ సంస్థల పోటీ ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ టీ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలవారీగా స్టాళ్లు.. సమగ్ర వివరాల�
మూసాపేట(అడ్డాకుల), మే 14 : అడ్డాకుల మండలంలోని బలీదుపల్లికి చెందిన విద్యార్థి సూర్యసిద్ధాంత్ శౌర్య ఇటీవల నిర్వహించిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభకనబర్చి 17వ ర్యాంకు సాధించాడు. శనివారం వనపర్తి జి�
జడ్చర్ల, మే 14 : మండలంలోని కిష్టంపల్లిలో శనివారం బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రెండురోజులపాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశా రు. బొడ్రాయి పునఃప్రతిష్ఠ�