ములుగు : జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలోని ఆక్రమణకు గురైన పోడు భూముల సమస్యపై సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ సమీక్ష నిర్వహిచారు. అలాగే అటవీ భూముల ను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, హరితహారం కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు.
సమీక్షా సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Burj Khalifa | రేపు దుబాయిలోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన
తన పోలికలతో పుట్టలేదని పసిబిడ్డను హతమార్చిన తండ్రి
Tirupati | 30, 31 తేదీల్లో తిరుపతిలో ప్రకృతి వ్యవసాయంపై సదస్సు