ములుగుటౌన్ : విదేశాలలో చదువాలనుకోనే మైనారిటీ విద్యార్థులు సీఎం అందించే ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమ అధికారి జర్సన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో స్ప్రింగ్ అండ్ ఫాల్ సీసన్ జనవరి 2021 డిసెంబర్ విదేశి విశ్వవిద్యాలయలలో ప్రవేశం పొందిన వారు WWW.TELAGANAEPASS.IN వెబ్సైట్లో వచ్చే నెల 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.