Mulugu
- Jan 14, 2021 , 01:50:50
దవాఖాన తనిఖీ

వెంకటాపురం(నూగూరు) జనవరి 13: వెంకటాపురం నూగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ములుగు డీఎంహెచ్వో అప్పయ్య బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి వైద్యసిబ్బందికి పలు సలహాలు, సూచనలను అందజేశారు. అనంతరం వైద్యశాలలోని రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నంబికిశోర్, వైద్యసిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- కేజీఎఫ్ చాప్టర్ 2 ముందే రిలీజ్ కానుందా..!
- అంగడిపేట రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
- 'ఈ రెండు చర్యలతో ఆర్టీసీ గట్టేక్కే పరిస్థితి'
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
- సీరం ఇన్స్టిట్యూట్లో మళ్లీ మంటలు..
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ఏసీబీ వలలో కుందనపల్లి వీఆర్వో
- సిరాజ్ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
MOST READ
TRENDING