Mulugu
- Jan 14, 2021 , 01:50:49
16న కరోనా వ్యాక్సిన్ పంపిణీ

చిట్యాల, జనవరి 13: ఈ నెల 16న తొలి విడుతగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి సుధార్సింగ్ తెలిపారు. అందులో భాగంగా చిట్యాల సివిల్ దవాఖానలో వ్యాక్సినేషన్కు ముందస్తుగా చేసిన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడుతగా సివిల్ దవఖాన సెంటర్ పరిధిలో 88 మందిని వైద్య, ఇతర సిబ్బందిని గుర్తించామని, 16న వ్యాక్సిన్ వేసుకోవడానికి వారు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట డీఎస్వో జయపాల్, ఫార్మాసిస్ట్ మల్లికార్జున్, స్టాఫ్నర్స్ రాణి, రమ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి
- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 20 వేలు
- రేపు ఉద్యోగులతో త్రిసభ్య కమిటీ భేటీ?
- ఐటీ అభివృద్ధికి బ్లూప్రింట్
- క్షిపణి సాంకేతికతలో ఆత్మ నిర్భరత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అవార్డుతెచ్చిన ‘అమ్మమ్మ’ ఆవిష్కరణ
MOST READ
TRENDING