Mulugu
- Dec 02, 2020 , 02:03:27
ములుగు డీపీఆర్వోగా ప్రేమలత

ములుగు కలెక్టరేట్, డిసెంబర్ 1 : ములుగు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారిగా బీ ప్రేమలత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన ఎంఏ గౌస్ జనగామకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో జనగామ అసిస్టెంట్ పీఆర్వోగా పనిచేసిన ప్రేమలత పదోన్నతిపై డీపీఆర్వోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి విధుల్లో చేరారు.
తాజావార్తలు
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
- బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!
MOST READ
TRENDING